నూతన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన రిపబ్లిక్ దినోత్సవ వేడుకలు

నూతన రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు భారత గణతంత్ర దినోత్సవం సందర్బంగా మొదటి సారి జాతీయ జెండాను ఎగురవేసి ఉత్సవాలను ప్రారంభించారు. అనంతరం సైనికదళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. గణతంత్ర ఉత్సవాలకు ఈ సంవత్సరం ముఖ్య అతిధిగా ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ పథ అల్ సిసి హాజరయ్యారు. ఈ వేడుకల్లో భారత ఉపరాష్ట్రపతి జగదిప్ ధన్ ఖడ్, ప్రధాని నరేంద్ర మోడీ, పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. గణతంత్ర ఉత్సవాల్లో ‘ఆత్మనిర్భర్’ క్రింద స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన యుద్ధ ట్యాన్కులు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *